Amrit Bharat Stations : తెలంగాణలో కొత్తగా 15 అమృత్ భారత్ స్టేషన్లు, ఈ నెల 26 ప్రధాని మోదీ శంకుస్థాపన

1 year ago 259
Amrit Bharat Stations : తెలంగాణలో 15 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు రూ.169 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈనెల 26న ప్రధాని మోదీ ఈ స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని వెల్లడించారు.
Read Entire Article