Ayodhya Free Darshan : తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షల మందికి ఫ్రీగా అయోధ్య దర్శనాలు, ఎలాగంటే?
Ayodhya Free Darshan : హైదరాబాద్ లో అయోధ్య రామమందిరం విజయ దివస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షల మందికి అయోధ్య ఉచిత దర్శనాలు కల్పిస్తామని కృష్ణ ధర్మ పరిషత్ ధార్మిక సంస్థ ప్రకటించింది.