Ayodhya Ram Mandir : అయోధ్య శ్రీరాముడికి హైదరాబాద్ నుంచి బంగారు పాదుకలు
Ayodhya Ram Mandir : అయోధ్య శ్రీ రాముడికి హైదరాబాద్ నుంచి అపురూపమైన కానుకలు అందనున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ దాత అయోధ్య రాముడికి రెండు జతల బంగారు పాదుకలను అందజేయనున్నారు.