CM Revanth Reddy : కృష్ణా జలాలపై వాడీవేడిగా చర్చ, కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో నీరు పారుదల ప్రాజెక్టులపై తీవ్ర చర్చ జరుగుతోంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమైన చర్చలో పాల్గొనకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారని ఆరోపించారు.