CM Revanth Reddy : టీఎస్ఆర్టీసీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, పెండింగ్ బకాయిలు రూ.280 కోట్లు విడుదలకు హామీ

1 year ago 117
CM Revanth Reddy : మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ మరో 100 బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
Read Entire Article