Hyderabad News : అల్వాల్ గ్రిల్ హౌస్ హోటల్ లో ఫుడ్ పాయిజన్, షావర్మాతో మయోనైజ్ తిన్న 17 మందికి అస్వస్థత
Hyderabad News : హైదరాబాద్ లోని అల్వాల్ లోని ఓ హోటల్ షావర్మాతో మయోనైజ్ తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై జీవీఎంసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.