Hyderabad News : మియాపూర్ లో దారుణం.... రూ. 200 కోసం స్నేహితుడి హత్య
Hyderabad Crime News : హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 200 విషయంలో తలెత్తిన వివాదంలో… స్నేహితుడిని హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.