Medak District News : చేపల వేటకు వెళ్లి ముగ్గురు మృతి

2 years ago 417
Medak District Crime News : మెదక్ జిల్లాలో చేపలు పట్టడానికి వెళ్లి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. రెండు వేర్వురు చోట్ల ఈ ఘటనలు జరిగాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article