Medaram Jathara 2024 : మేడారం వెళ్లే భక్తులకు సర్కార్ గుడ్ న్యూస్ & అటవీశాఖ రుసుం నిలిపివేత
Medaram Jathara 2024 Updates: మేడారం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ అటవీ శాఖ. ఏటూరు నాగారం అభయారణ్యం అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.