Police Commando Killed: కరెంట్ ఉచ్చుకు కమాండో బలి.. ఏజెన్సీ ఏరియాల్లో వరుస ఘటనలు… ఒకే రోజు ఇద్దరి ప్రాణాల బలి…

1 year ago 112
Police Commando Killed: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రానుండగా.. ఇంతలోనే అక్కడ ఊహించని ప్రమాదం జరిగింది. కూంబింగ్ కోసం వచ్చిన ఓ గ్రేహౌండ్స్ కమాండో కరెంట్ ఉచ్చుకు బలయ్యాడు.
Read Entire Article