Prof Kodandaram: లెండి ప్రాజెక్టును కెసిఆర్ విస్మరించారన్న ప్రొఫెసర్ కోదండరాం
Prof Kodandaram: కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతరాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారని జన సమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.