Revanth Reddy : అప్పుడు వైఎస్ కు, ఇప్పుడు జగన్ కు సహకరించింది కేసీఆరే& తెలంగాణ నీళ్లు ఏపీకి దారాదత్తం:సీఎం రేవంత్ రెడ్డి

1 year ago 96
CM Revanth Reddy : కేసీఆర్, హరీశ్ రావే నీటి పారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం జగన్, కేసీఆర్ ఇంటికి వచ్చి చర్చించి రాయలసీమ లిఫ్ట్ ద్వారా నీటి తరలించుకుపోయారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కేసీఆర్ ఏపీకి దారాదత్తం చేశారన్నారు.
Read Entire Article