Rythu Bandhu Scheme Updates : 'రైతుబంధు' రాలేదా..? ఈ తేదీలోపు మీ ఖాతాల్లో జమ కానున్న డబ్బులు! తాజా అప్డేట్ ఇదే
Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు నిధుల జమకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. నిధుల జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని… వచ్చే నెల 15వ తేదీలోపు అందరి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు.