Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో విషాదం, ఉపాధి కోసం వచ్చి తండ్రి, కొడుకులు మృతి

1 year ago 349
Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన తండ్రి, కొడుకులు మృతి చెందారు. యజమానులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల కార్మికులు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Entire Article