Telangana Govt : త్వరలో రైతు కమిషన్... 'రైతు భరోసా' స్కీమ్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
CM Revanth Reddy News: రైతు భరోసా స్కీమ్ పై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం అని… ఈ స్కీమ్ ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.