World Cancer Day : భారత్ లో క్యాన్సర్ కలవరం, 2026 నాటికి ఏటా 20 లక్షల మరణాలు!
World Cancer Day : 2026 నాటికి మన దేశంలో ఏటా 20 లక్షల మంది క్యాన్సర్ తో మరణిస్తారని ఎయిమ్స్ నివేదిక తెలిపింది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ పై అవగాహన పెంచుకుందాం.