మేడిగడ్డ బ్యారేజీకి మూడేళ్లలోనే వ్యయం రెట్టింపు.. కాగ్ నివేదికలో చేదు నిజాలు.. 2019లోనే భారీ నష్టం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కుంగిపోయి చర్చనీయాంశమైన మేడిగడ్డ బ్యారేజీకి మూడేళ్లలోనే రెట్టింపు వ్యయం చేశారని వెల్లడించింది.